Exclusive

Publication

Byline

ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్స్ నివేదిక.. ఆగస్టు మెుదటివారంలో ప్రభుత్వం వద్దకు వెళ్లే అవకాశం!

భారతదేశం, జూలై 22 -- ఆడుదాం ఆంధ్రా క్రీడా కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్ నివేదిక ఆగస్టు మొదటి వారం నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమంలో ఆర్థిక... Read More


తెలంగాణలోని స్కూళ్లలోనూ యూ సీటింగ్.. ఇక నో బ్యాక్ బెంచర్స్‌!

భారతదేశం, జూలై 22 -- ఇటీవల ఓ మాలయాళ సినిమాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అందులో స్కూళ్లో విద్యార్థులు యూ ఆకారంలో కూర్చున్నారు. పాఠశాలల్లో బ్యాక్ బెంచర్ కల్చర్ తొలగించడానికి ఈ సీటి... Read More


రాజధాని అమరావతి రైతులకు ఈ- లాటరీ విధానంలో 1,756 రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

భారతదేశం, జూలై 22 -- రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామ జరీబు రైతులకు మంగళవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ విధానంలో 1,756 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. వీటిలో... Read More


బుధవారం తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కారణమేంటో తెలుసా?

భారతదేశం, జూలై 22 -- తెలంగాణలో విద్యార్థులకు మరో రోజు సెలవు రానుంది. విద్యా రంగంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు నిరసనగా తెలంగాణలోని వామపక్ష విద్యార్థి సంఘాలు జూలై 23న బుధవారం రాష్ట్రవ్యాప్తంగ... Read More


టీటీడీ సమావేశంలో కీలక నిర్ణయాలు.. క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి కమిటీ, 142 మంది కాంట్రాక్ట్ డ్రైవర్ల క్రమబద్ధీకరణ!

భారతదేశం, జూలై 22 -- తిరుమలలో జరిగిన తితిదే పాలకమండి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి వచ్చే భక... Read More


ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్ల మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం!

భారతదేశం, జూలై 22 -- ఏపీలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దుల పేర్ల మార్పు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ అంశంపై అధ్యయనం చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ వ... Read More


తెలంగాణ పాలిసెట్ చివరి దశ కౌన్సెలింగ్ జూలై 23వ తేదీ నుంచే.. ఈ వివరాలు చూడండి!

భారతదేశం, జూలై 22 -- తెలంగాణ పాలిసెట్ 2025 చివరిదశ కౌన్సెలింగ్ జూలై 23వ తేదీన మెుదలుకానుంది. TG POLYCET 2025 అర్హత సాధించిన అభ్యర్థులు జూలై 23న https://tgpolycet.nic.in/ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని ప్... Read More


లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లపై ముగిసిన వాదనలు!

భారతదేశం, జూలై 22 -- వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని దాఖలైన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణలను ముగించింది. విచారణ సందర్భంగా ఎంపీకి కల్పించే సౌకర్యాల గ... Read More


స్టాక్ మార్కెట్ నిపుణుడిగా మారేందుకు 12వ తరగతి తర్వాత ఈ కోర్సు చేయవచ్చు!

భారతదేశం, జూలై 22 -- కామర్స్ నుండి 12వ తరగతి పూర్తి చేసి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో కెరీర్‌ను ఏర్పరచుకోవాలని చూస్తున్నారా? అయితే మీ కోసం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. నేటి కాలంలో స్టాక్ బ్రోకర్ ఒక అద్భుతమైన, ... Read More


ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ

భారతదేశం, జూలై 21 -- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఒక లేఖ రాశారు. అందులో ఆయన ఆరోగ్య కారణాలను పేర్కొన్నారు. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత... Read More